ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిపాలన మార్పులు..!
ఒకేసారి 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

🔹 కొత్తగా నియమితులైన కలెక్టర్లు:

  1. పార్వతీపురం మన్యం – ప్రభాకర్ రెడ్డి
  2. విజయనగరం – రామసుందర్ రెడ్డి
  3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
  4. గుంటూరు – తమీమ్ అన్సారియా
  5. పల్నాడు – కృతిక శుక్లా
  6. బాపట్ల – వినోద్ కుమార్
  7. ప్రకాశం – రాజా బాబు
  8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
  9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
  10. కర్నూలు – డాక్టర్ ఎ. సిరి
  11. అనంతపురం – ఓ. ఆనంద్
  12. సత్య సాయి – శ్యాంప్రసాద్

👉 రాష్ట్ర పరిపాలనలో తాజా మార్పులు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.