ఆంధ్రప్రదేశ్లో కీలక పరిపాలన మార్పులు..!
ఒకేసారి 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
🔹 కొత్తగా నియమితులైన కలెక్టర్లు:
- పార్వతీపురం మన్యం – ప్రభాకర్ రెడ్డి
- విజయనగరం – రామసుందర్ రెడ్డి
- ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
- గుంటూరు – తమీమ్ అన్సారియా
- పల్నాడు – కృతిక శుక్లా
- బాపట్ల – వినోద్ కుమార్
- ప్రకాశం – రాజా బాబు
- నెల్లూరు – హిమాన్షు శుక్లా
- అన్నమయ్య – నిషాంత్ కుమార్
- కర్నూలు – డాక్టర్ ఎ. సిరి
- అనంతపురం – ఓ. ఆనంద్
- సత్య సాయి – శ్యాంప్రసాద్
👉 రాష్ట్ర పరిపాలనలో తాజా మార్పులు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.