📰 అమరావతి: బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు

  • అమరావతి రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
  • రుషికొండ ప్యాలెస్‌పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  • దీనిపై స్పీకర్‌కు లేఖ రాశానని తెలిపారు.
  • గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఉద్యోగి సాయిప్రసాద్‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారని విమర్శించారు.
  • ఎన్నికల విధులకు అతడిని దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు.