- తెలంగాణా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
- బీహార్ కార్మికులు పోలీసులపై దాడి – కర్రలు, రాళ్లతో ఎటాక్
- ఘర్షణలో పలువురు గాయాలు, రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం
- నేపథ్యం:
- నిన్న పనిచేస్తూ గాయపడిన ఓ కార్మికుడు
- మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- మరణంపై న్యాయం చేయాలంటూ కార్మికుల ఆందోళన
- చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు – కార్మికుల మధ్య ఘర్షణ
- ఆగ్రహంతో కార్మికులు పోలీసులపై దాడికి దిగారు