నేడు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసుపై కీలక విచారణ
- మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తిస్థాయి విచారణ జరగనుంది.
- మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
- గత విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది:
- కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనేది నేడు సీబీఐ స్పష్టం చేయాలి.
- అవసరమైతే దానికి సంబంధించిన కారణాలు కూడా వివరించాలి.
- ఈ కేసులో నిందితులందరి బెయిల్ రద్దు చేయాలన్న సునీత, సీబీఐ పిటిషన్లు కూడా నేడు విచారణకు రానున్నాయి.
👉 ఈ విచారణ ఫలితంపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.