రాబోయే ముఖ్య ఈవెంట్లు – ఆంధ్రప్రదేశ్
- సెప్టెంబర్ 27
📡 బీఎస్ఎన్ఎల్ 4జీ స్వదేశీ టెక్నాలజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు.
📍 ఈ సందర్భంగా ఎ1 కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. - సెప్టెంబర్ 28
✍️ రాష్ట్రవ్యాప్తంగా కవి కోకిల గుర్రం జాషువా జయంతి వేడుకలు.
📍 నాలుగు జోన్లలో ప్రత్యేక సభలు నిర్వహించబడతాయి. - అక్టోబర్ 2
🧵 విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో ఖాదీ సంతలు.
📍 విజయవాడలో జరిగే ఖాదీ సంతకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్.